నుచ్చుమిల్లి సర్పంచ్ శ్రీ సైదు ఇస్తేరు గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని నుచ్చుమిల్లి గ్రామ సర్పంచ్ గా గెలిచిన సైదు ఇస్తేరు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ నుచ్చుమిల్లి గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు. అలాగే నుచ్చుమిల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డీ కార్పొరేషన్ చైర్మన్, సైదు గాయత్రి,, జడ్పీటీసీ అభ్యర్థి కురేళ్ళ బేబీ, పూలవర్తి రాయప్ప, సైదు చంద్రరావు , కాటం చిన్న సామీయేలు, కాటం జానెసు, ఘంటసాల యేసయ్య, జోగిరాజు, కొండలు, ప్రభుదాసు, జోజి యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates