కోస్తా ప్రభ పత్రిక ఎడిటర్ కూర్మ ప్రసాద్ గారు చేస్తున్న అక్రమాల పైన, దోపిడీ బెదిరింపుల పైన ప్రెస్ మీట్ – కైకలూరు.

కోస్తా ప్రభ అనే కైకలూరు గ్రామ స్థానిక పత్రిక ఎడిటర్ కూర్మ ప్రసాద్ బాబు తన పత్రికను అడ్డు పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర చేస్తున్న...

Read more

కోస్తా ప్రభ పత్రిక ఎడిటర్ కూర్మ ప్రసాద్ గారి భార్య శ్రీమతి విజయ గారు ప్రసాద్ గారికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ – కైకలూరు.

https://youtu.be/yTrgPsK8eoA కోస్తా ప్రభ పత్రిక ఎడిటర్ కూర్మ ప్రసాద్ బాబు భార్య శ్రీ విజయ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి గత మూడు సంవత్సరాలుగా తన...

Read more

తల్లి, చెల్లిని కడతేర్చిన క్రూరుడు

అన్నంలో విషం కలిపి ఘాతుకం  స్పృహ కోల్పోయిన 8గంటల తర్వాత చికిత్సకు చికిత్సపొందుతూ ఇద్దరి మృతి పోలీసులకు సమాచారమివ్వని ఆస్పత్రులు పోస్టుమార్టం తర్వాత హంతకుడికే  మృతదేహాలు అప్పగించిన...

Read more

యూపీలో మహిళలపై 51 శాతం పెరిగిన అకృత్యాలు

- లైంగిక హింస 30 నుంచి 48 శాతానికి పెరుగుదల - పాపులేషన్‌ కౌన్సిల్‌ సర్వే వెల్లడి న్యూఢిల్లీ: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై చోటుచేసుకుంటున్న హింస భారీగా...

Read more

41 డివిజన్లలో 49 మంది నేరచరితులు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు గరిష్ఠంగా ఎంఐఎం నుంచి 14 శాతం మంది సంఖ్యాపరంగా భాజపా తరఫున అత్యధికంగా 17 మంది హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో...

Read more

బ్రెజిల్లో నల్లజాతీయుడి హత్య

- చెలరేగిన హింస అలెగ్రే (బ్రెజిల్‌) : బ్రెజిల్‌లోని ఒక స్టోర్‌లో సెక్యూరిటీ గార్డులు చేతిలో ఒక నల్లజాతీయుడు హత్యకు గురైన సంఘటనతో దేశమంతటా హింస చెలరేగింది. ఈ...

Read more

డబ్బు కోసం భర్త నీచం!

భార్య నగ్న వీడియోలు ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్‌ వ్యభిచారం చేయాలనీ ఒత్తిడి.. బాధితురాలు వార్డు వలంటీరు దిశ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు.. పోలీసుల అదుపులో నిందితుడు నేడు వివరాలు...

Read more

లైంగికదాడి చేసి.. ఊపిరితిత్తులు తీసి!

- యూపీలో ఆరేండ్ల బాలికపై దారుణం - మూఢ నమ్మకాలకు బలైన చిన్నారి లక్నో : మూఢ నమ్మకాలతో పాటు సామూహిక లైంగికదాడికి ఆరేండ్ల బాలిక బలైంది. ఊపిరితిత్తులతో...

Read more

యూపీలో దారుణం.ఇద్దరు దళిత మైనర్‌ బాలికల హత్య

- చెరువులో మృతదేహాలు లభ్యం లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. కూరగాయల కోసం పొలానికి వెళ్ళిన ఇద్దరు అక్కచెల్లెళ్లు అసోధర్‌ ప్రాంతంలోని ఓ గ్రామ చెరువులో...

Read more

నీటిలో మునిగి తొమ్మిది మంది మృతి

చెరువు దగ్గర సెల్ఫీ దిగుతూ నీళ్లలో పడి..  ముగ్గురు బాలికలు మృతి నిజామాబాదు: ఎడపల్లి మండలం అలీసాగర్ లో విషాధ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సెలవు రోజున...

Read more
Page 1 of 37 1 2 37

Follow Facebook Page

Subscribe YouTube

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.