కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని నుచ్చుమిల్లి గ్రామ సర్పంచ్ గా గెలిచిన సైదు ఇస్తేరు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ నుచ్చుమిల్లి గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు. అలాగే నుచ్చుమిల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డీ కార్పొరేషన్ చైర్మన్, సైదు గాయత్రి,, జడ్పీటీసీ అభ్యర్థి కురేళ్ళ బేబీ, పూలవర్తి రాయప్ప, సైదు చంద్రరావు , కాటం చిన్న సామీయేలు, కాటం జానెసు, ఘంటసాల యేసయ్య, జోగిరాజు, కొండలు, ప్రభుదాసు, జోజి యువకులు తదితరులు పాల్గొన్నారు.