పులుల ఆవాస ప్రాంతాల్లో మైనింగ్ నిషేధించాలి
దేశంలోని పులుల సంరక్షణ కేంద్రాల్లో అభివృద్ధి నిర్మాణ పనులు కూడదని అటువంటి వాటిని నిషేధించాలని జాతీయపులుల పరిరక్షణ సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. గత 12 ఏళ్ల కాలంలో దేశంలో పులుల సంఖ్య రెట్టింపు అయినట్లు ఇటీవల సెన్సెస్ నమోదైన నేపథ్యంలో ...