Tag: Uttar Pradesh

సీఏఏపై పేలిన తూటా

సీఏఏపై పేలిన తూటా

 - యూపీలోని అలీగఢ్‌లో ఖాకీల దౌర్జన్యం.. - ఏడుగురికి గాయాలు.. ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత లక్నో,అలీగఢ్‌ : యూపీలోని అలీగఢ్‌లో పౌర నిరసనకారులపై పోలీసులు ఉగ్రరూపం దాల్చారు. దాదాపు నెలరోజుల నుంచి నిరసనలు చేస్తున్న ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు ...

దళితులపై దాడులు.. యూపీలో అధికం

దళితులపై దాడులు.. యూపీలో అధికం

- తర్వాతి స్థానంలో ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్‌ న్యూఢిల్లీ: దేశంలో దళితులు ఎక్కువ సంఖ్యలో హింసకు గురవుతున్న రాష్ట్రాలలో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో బీజేపీ పాలిత, ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ ఉంది. నేషనల్‌ క్రైమ్‌ ...

పెత్తందారుల మరో దుర్మార్గం

పెత్తందారుల మరో దుర్మార్గం

- యూపీలో దళితులపై దాడి - భీమ్‌ శోభ యాత్ర నేపథ్యంలో రెచ్చిపోయిన మూకలు లక్నో : బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోని ఓ దళిత కాలనీపై పెత్తందారులు దాడికి తెగబడ్డారు. కాన్పూరుకు సమీపంలోని మంగ్తా గ్రామంలో భీమ్‌ శోభ యాత్ర సందర్భంగా ...

యూపీ కిడ్నాపర్‌ భార్యను కొట్టి చంపిన గ్రామస్థులు

యూపీ కిడ్నాపర్‌ భార్యను కొట్టి చంపిన గ్రామస్థులు

 23 మంది పిల్లలు క్షేమం పోలీసుల కాల్పుల్లో నిందితుడు సుభాష్‌ హతం పోలీసులను అభినందించిన అమిత్‌ షా ఫరూకాబాద్‌ : యూపీలో 23 మంది చిన్న పిల్లలను బంధించిన సుభాష్‌ బాథమ్‌ పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. పోలీసులు దాదాపు 8 గంటలు ...

క్రిమినల్‌ చెరలో 24 మంది చిన్నారులు

క్రిమినల్‌ చెరలో 24 మంది చిన్నారులు

 బందీలుగా కొందరు మహిళలు కూడా! బర్త్‌ డే పార్టీకని పిలిచి చెరబట్టిన నేరగాడు లోపలి నుంచే కాల్పులు... బెదిరింపులు ఓ కేసులో గ్రామస్థులు పట్టించారని కోపం నాటు బాంబులతో పోలీసులపై దాడి ఇంటిని చుట్టుముట్టిన కమెండోలు స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం యోగి ...

కూటికే లేదు.. లక్షలు ఎలా కడతాం?

కూటికే లేదు.. లక్షలు ఎలా కడతాం?

యూపీ ఖాకీ వేసిన ఫైన్‌పై బాధిత కుటుంబాల ఆవేదన - తమ బిడ్డలను విడిచిపెట్టాలంటూ మొర లక్నో : సీఏఏ నిరసనలతో అట్టుడికిన రాష్ట్రం బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌. అక్కడ నిరసనల నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో.. బుల్లెట్‌ గాయాలకు బలైనవారి సంఖ్యా ...

హింసకు అణచివేతే సమాధానమా?

హింసకు అణచివేతే సమాధానమా?

వ్యాసకర్త : రాజీవ్‌ ధావన్‌ విశ్లేషణ: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన తెలుపుతున్నవారితో ఎలాంటి చర్చలూ చేపట్టని ఉత్తరప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు వారిని బలప్రయోగంతో చెదరగొట్టాయి. కాల్పులు జరిపాయి. విధ్వంసం చేసినవారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. వాస్తవానికి అటు కేంద్రంలో, ...

మా పిల్లల్ని ఎందుకు చంపుతున్నారు?.

మా పిల్లల్ని ఎందుకు చంపుతున్నారు?

ఉత్తరప్రదేశ్ లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయినట్టుగా గ్రౌండ్ రిపోర్ట్స్ ఆధారంగా తెలుస్తోంది. అది ఉత్తరప్రదేశ్ లోని నెహ్టౌర్ టౌన్ దగ్గర్రో ఉండే నైజా సరాయ్ ప్రాంతం,డిసెంబర్ 20 వ తేదీన సమయం మధ్యాహ్నం 1:30 ...

Page 7 of 8 1 6 7 8