25,000 ఉద్యోగాల కోత
భారత్లో 10,000 మందిపై వేటు!? న్యూఢిల్లీ: ఐటీ కంపెనీల్లోనూ కొలువుల కోత ప్రారంభమైంది. అంతర్జాతీయ ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్, భారత్తో సహా అనేక దేశాల్లో 25,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించబోతోంది. ఇం దులో 10,000 మంది భారత్లోని యూనిట్ల నుంచి ...