అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య
వారిలో ఇద్దరు మహిళా రైతులు పంటలను తగులబెట్టిన ఇద్దరు రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికందలేదు. పెట్టిన పెట్టుబడి వచ్చేలా లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని రేపల్లెవాడకు ...