ఇలాగైతే విద్యాప్రగతి ఎలా?
- అందనిద్రాక్షలా నాణ్యమైన చదువు - సర్కారు బడుల్లో మౌలిక వసతుల కొరత - వెక్కిరిస్తున్న ఉపాధ్యాయ ఖాళీలు - 6.76 శాతం నిధులు కేటాయించిన టీఆర్ఎస్ సర్కారు - మోడల్ విద్యను అందిస్తున్న ఢిల్లీ ప్రభుత్వం - విద్యారంగానికి ఏకంగా ...
- అందనిద్రాక్షలా నాణ్యమైన చదువు - సర్కారు బడుల్లో మౌలిక వసతుల కొరత - వెక్కిరిస్తున్న ఉపాధ్యాయ ఖాళీలు - 6.76 శాతం నిధులు కేటాయించిన టీఆర్ఎస్ సర్కారు - మోడల్ విద్యను అందిస్తున్న ఢిల్లీ ప్రభుత్వం - విద్యారంగానికి ఏకంగా ...
- మూడెకరాలను మర్చిన సర్కార్ - మిథ్యగా భూపంపిణీ దళిత సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం తన తొలి అడుగును భూ పంపిణీతో మొదలు పెట్టింది. నిరుపేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎంపిక చేసిన ఒక్కో కుటుంబానికి ...
గడువు పెంచకపోవడంతో ఇబ్బందులు గతంలో ఫిబ్రవరి దాకా అవకాశం హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్రంలో లక్ష మందికి పైగా విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్కు దూరం కానున్నారు. ఆర్టీసీ సమ్మె, హయత్ నగర్ ఎమ్మార్వో హత్య తదనంతర పరిణామాల వల్ల సకాలం లో రీయింబర్స్మెంట్ ...
- హక్కుల చట్టం అమలుపై నీలి నీడలు - హామీ మరచిన సీఎం.. - ఆదివాసీల అసంతృప్తి కొండూరి రమేశ్బాబు అడవి తల్లిని నమ్ముకుని తర తరాలుగా జీవనం సాగిస్తున్న ఆదివాసీల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతున్నది. అటవీ హక్కుల చట్టాన్ని ...
పట్టణాలు, నగరాల్లో ఇప్పటికీ నీటి గోసే .. కొన్నిచోట్ల ఇప్పటికీ ట్యాంకర్లే దిక్కు మంచినీటి సరఫరాపై నెరవేరని ప్రభుత్వ హామీ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో ఎడతెగని జాప్యం పైసల్లేక ఎక్కడి పనులు అక్కడే నిలిపివేత అత్యధిక ప్రాంతాల్లో పూర్తికాని అంతర్గత పైప్లైన్లు ...
పుప్పాలగూడ, కొంగరఖర్దు, తుమ్మలూరు, రావిర్యాల, రాయన్నగూడ, మాదాపూర్ భూములపై కసరత్తు ఈ గ్రామాల్లో అసైన్ చేసిన భూములు సేకరించే యోచన వాటిని మార్కెట్ ధరకు అమ్మితే రూ. వేల కోట్లు వచ్చే అవకాశం రాజధాని శివారు గ్రామాల్లో అసైన్డ్ భూముల లెక్క ...
- పేదింటిలో వెలగని కాంతులు - రెండేండ్లుగా అందని ఆర్థిక సహాయం - పెండింగ్లో రూ. 512 కోట్లు - కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్దిదారులు రాష్ట్రంలో భ్రూణ హత్యలను నివారించేందుకు, ఆడపిల్లల అమ్మకాలను నిరోధించేందుకు, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు ...
- నిధులున్నా ఖర్చు చేయని వైనం - క్యారీఫార్వర్డ్ కాని సబ్ప్లాన్ నిధులు దళిత సంక్షేమానికి కేటాయించిన నిధులను వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ప్రతి సంవత్సరం దళిత ప్రత్యేకాభివృద్ధికి నిధులు కేటాయించడం తప్ప ...
- నియామకాల్లేని ఏడాది వైద్యఆరోగ్యశాఖను ప్రక్షాళన చేస్తామన్న సీఎం హామీ ఈ ఏడాదీ అమలుకు నోచుకోలేదు. 2017లో మొదలెట్టిన నియామకాల ప్రక్రియ 2019 ముగింపునకు వచ్చినా కోర్టులోనే నలుగుతున్నది. అత్యవసర సేవల కోసం కొంతమేర తాత్కాలిక సిబ్బందిని నియమించినా.. రోగుల అవసరాలను ...
- కొత్తచట్టం, సంస్కరణల చుట్టూ ప్రచారం - ఆయోమయంలో ఉద్యోగులు - విజయారెడ్డి సజీవదహనంతో ఉలిక్కిపాటు రెవెన్యూ శాఖలో ఏడాదంతా గందరగోళమే నెలకొంది. ధరణి వెబ్సైట్ ఆ శాఖ ఉద్యోగులకు కొరకరాని కొయ్యలా మారింది. మరోవైపు రియల్ బూమ్తో భూముల ధరలకు ...