తొలిసారిగా మాంద్యంలోకి భారత్!
ఆర్బీఐ ఆర్థిక నిపుణుల అంచనా భారత్ తొలిసారిగా సాంకేతిక మాంద్యంలోకి ప్రవేశించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లోని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ క్షీణిస్తే, మాంద్యంలోకి ప్రవేశించినట్లు లెక్క. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ...