Tag: Tamil nadu

అమెరికా దారి దోపిడి

అమెరికా దారి దోపిడి

* తమిళనాడుకు రావాల్సిన కరోనా కిట్లు మళ్లింపు * నోరు మెదపని ప్రధాని 'మేం అడిగిన తరువాత కూడా మీనమేషాలు లెక్కిస్తారా.. అయితే, ప్రతీకారం తప్పదు.' హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులపై నిషేధాన్ని సడలించడంలో కొంచెం జాప్యం జరగడంతో భారత్‌పై ఒంటికాలిపై అంతెత్తున ...

న్యూస్‌ అప్‌డేట్స్‌

న్యూస్‌ అప్‌డేట్స్‌

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య సోమవారం నాటికి 9 వేలు దాటింది. 308 మంది మరణించారు. పేదలకు ఉచితంగా కరోనా పరీక్షలు కరోనా అనుమాతులందరికీ ఉచితంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్న తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు మార్చుకుంది. నిరు పేదలకు మాత్రమే ...

కరోనా: భారత్ లో పెరుగుతున్న కేసులు

కరోనా: భారత్ లో పెరుగుతున్న కేసులు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత దేశంలో క్రమంగా వ్యాపిస్తోంది. దేశంలో 396 మంది కోవిడ్-19 బారిన పడినట్టు తాజా సమాచారం. ఆదివారం ఒక్కరోజే దేశంలో 81 కరోనా పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యథికంగా 70 మంది, కేరళలో 52 మంది, ...

చెన్నైలో భారీ ‘పౌర’ నిరసన ర్యాలీ

చెన్నైలో భారీ ‘పౌర’ నిరసన ర్యాలీ

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై సీఏఏ వ్యతిరేక నిరసన ర్యాలీతో దద్దరిల్లింది. వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా దాదాపు ఐదువేల మందికి పైగా నిరసనకారులు మెరీనా బీచ్‌ వద్ద ప్రదర్శనలు చేపట్టారు. ఈ నిరసనలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు సైతం పాల్గొని వివాదాస్పద ...

బడుగులపై ‘కోవిడ్’ పిడుగు

బడుగులపై ‘కోవిడ్’ పిడుగు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు దినకూలీల జీవితాల కాపాడేందుకు చర్యలకు ఉపక్రమించాయి. ఇంటి దగ్గర నుంచి పనిచేయించుకునే వెసులుబాటు లేని రోజువారి కార్మికులకు వేతనాలు ఇవ్వాలని యాజమాన్యాలను మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇటువంటి కార్మికులకు నగదు ...

బీజేపీలోకి వీరప్పన్‌ కుమార్తె విద్యారాణి

బీజేపీలోకి వీరప్పన్‌ కుమార్తె విద్యారాణి

 చెన్నై : తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గడగడలాడించిన ఏనుగు దంతాల స్మగ్లర్‌ వీరప్పన్‌ కుమార్తె విద్యారాణి బీజేపీలో చేరారు. శనివారం జిల్లా కేంద్రం కృష్ణగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో పీఎంకే తదితర పార్టీలకు చెందిన వెయ్యిమంది అనుచరులతో కలిసి ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ...

మళ్లీ హౌరెత్తిన చెన్నై

మళ్లీ హౌరెత్తిన చెన్నై

- వేలాది మందితో భారీ నిరసన ర్యాలీ - తమిళనాడులోని పలు ప్రాంతాల్లోనూ ఆందోళనలు చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై పౌర నిరసనలతో హౌరెత్తింది. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని డిమాండ్‌ చేస్తూ పలు ముస్లిం సంఘాలు ...

మూకదాడిలో దళిత యువకుడు మృతి

మూకదాడిలో దళిత యువకుడు మృతి

 - తమిళనాడులో ఘటన చెన్నై: తమిళనాడులో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. తాము నిత్యం నడిచే దారికి సమీపంలో మూత్ర విసర్జన చేస్తున్నాడనే కారణంతో.. ఓ దళిత యువకుడిని మరో వర్గానికి చెందిన పలువురు కొట్టి చంపారు. ఈ నెల 12న చోటు చేసుకున్న ...

కొడుకు ప్రియురాలిపై అత్యాచారం

కొడుకు ప్రియురాలిపై అత్యాచారం

పెళ్లి చేస్తానని పిలిచి ఘాతుకం బలవంతంగా తాళి కట్టి రేప్‌ తమిళనాడులో ఘటన చెన్నై : కొడుకు ఓ అమ్మాయిని ప్రేమించాడు. తండ్రి వద్దన్నాడు. కొడుకు చచ్చిపోతానన్నాడు. దీంతో ఆ తండ్రి ప్రేమికులిద్దరినీ విడదీయడానికి నీచమైన పథకం వేశాడు. సదరు యువతి ...

Page 4 of 5 1 3 4 5