ఆకలితో అలమటిస్తూ గిరిజన మహిళ మృతి
లాక్డౌన్ సమయంలో ఒడిశాలో విషాదం భువనేశ్వర్ (ఒడిశా): కరోనా కల్లోల సమయంలో ఓ గిరిజన మహిళ ఆకలితో మరణించిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని నయాఘడ్ జిల్లాలో వెలుగుచూసింది. నయాఘడ్ జిల్లాలోని కలియంబా గ్రామానికి చెందిన దుఖీ జానీ అనే 46 ...