ఆమె ఒక్కరే… ఆ నలుగురూ!
‘పోయాక మోయడానికి నలుగురుండాలర్రా’ అంటారు పెద్దలు! ఎవరూ లేని అనాథ శవాల కోసం ఆ నలుగురి బాధ్యతనీ తానే తీసుకుంది ఎర్రం పూర్ణశాంతి. ఆడవాళ్లు అంతిమ సంస్కారాలు చేయడం ఏంటి? అంటూ ఆమెను దూరం జరిపిన వాళ్లే నేడు ‘శెభాష్ పూర్ణా’ అంటున్నారు... కొన్ని సంఘటనలు ఎందుకు ...