చరిత్రను తిరగ రాసే ప్రయత్నమా!
జియా ఉస్ సలామ్ భారత దేశ ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం నియమించిన కమిటీ...మేథావులు, రాజకీయ నాయకుల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఎజెండాపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్టోబర్ 14, 2014న ప్రధాని నరేంద్ర మోడీ ...