Tag: People

2 నెలల్లో రూ.5 వేల కోట్ల నష్టం

2 నెలల్లో రూ.5 వేల కోట్ల నష్టం

- కాశ్మీర్‌లో వ్యాపార రంగంపై 'ఆర్టికల్‌ 370 రద్దు‌’ ప్రభావం - ఆంక్షలతో నష్టాల ఊబిలో వ్యాపారులు - పర్యాటకరంగానికి పెద్ద దెబ్బ   శ్రీనగర్‌ : కాశ్మీర్‌ చరిత్రలోనే తొలిసారిగా అక్కడి వ్యాపార, వాణిజ్య రంగాలు తీవ్ర సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయి. జమ్ము ...

దేశం… బహుభాషల కదంబం

దేశం… బహుభాషల కదంబం

'ఒకే భాష పై వ్యతిరేకత  “భారతదేశం అనేక భాషలకు నెలవు. ప్రతి భాషకూ ప్రాధాన్యం ఉంది. కానీ, దేశం మొత్తానికి ఒక భాష ఉండాలి. ప్రపంచంలో దేశానికి ఒక గుర్తింపు ఇచ్చేదిగా ఆ భాష ఉండాలి. ఇప్పుడు దేశ ఐక్యతకు బాగా ...

విలేకరుల వేషంలో ఖాకీలు.. బీజేపీ లీడర్లు

విలేకరుల వేషంలో ఖాకీలు.. బీజేపీ లీడర్లు

- అసలు ఎవరు.. నకిలీ ఎవరో తెలీక ప్రజల సతమతం - వాస్తవాలు వెల్లడిస్తే బలగాల నుంచి వేధింపులు - లోయలో మీడియాపై అపనమ్మకం శ్రీనగర్‌ : ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకాశ్మీర్‌ విభజన నిర్ణయం జరిగి దాదాపు రెండు నెలల గడుస్తున్నా.. ...

వార్‌ వస్తే మసే

వార్‌ వస్తే మసే

వారంలోపే 12కోట్లమంది బలి ప్రపంచం మొత్తమ్మీదా ప్రభావం అమెరికా వర్సిటీ పరిశోధకుల విశ్లేషణవాషింగ్టన్‌, అక్టోబరు : దాయాది దేశాలు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య అణుయుద్ధమంటూ జరిగితే.. వారం రోజుల్లోపే 5 కోట్ల నుంచి 12.5 కోట్ల మంది దాకా ప్రాణాలు కోల్పోతారని అమెరికాలోని ...

అపాత్ర పురస్కారం… అక్రమ మారకం…

అపాత్ర పురస్కారం… అక్రమ మారకం…

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి గేట్స్‌ ఫౌండేషన్‌ 'గ్లోబల్‌ గోల్‌ కీపర్‌' పురస్కారం ప్రదానం చేసింది. లక్షల మరుగుదొడ్లు కట్టించి ప్రజారోగ్యాన్ని కాపాడినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. వాస్తవానికి వాటి నిర్మాణం ఎంతవరకు జరిగిందన్న విషయమై విబేధాలున్నా, మరుగుదొడ్లు ...

డెంగీతో నలుగురి మృతి

డెంగీతో నలుగురి మృతి

మర్పల్లిలో పలువురికి డెంగీ లక్షణాలు వికారాబాద్‌, మర్పల్లి, సెప్టెంబరు 29: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డెంగీతో ముగ్గురు మృతి చెందారు. వికారాబాద్‌ మండలం నారాయణపూర్‌ గ్రామానికి చెందిన శైలజ (21) వారం రోజులుగా డెంగీతో చికిత్స పొందుతూ.. ఆదివారం మృతి చెందింది. మర్పల్లి ...

సముద్రమట్టాలు పైపైకి

సముద్రమట్టాలు పైపైకి

- తీవ్ర ప్రమాదపుటంచున తీరప్రాంత నగరాలు - జాబితాలో కోల్‌కతా, ముంబయి, సూరత్‌, చెన్నై - ప్రపంచవ్యాప్తంగా 140కోట్ల మందిపై ప్రభావం : ఐపీసీసీ నివేదిక న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో రోజురోజుకు చోటుచేసుకుంటున్న పలు పరిణామాలు భూమిపై జీవుల మనుగడను ప్రశ్నార్థకంగా ...

Despite Didi’s denial, wave of NRC panic sweeps across Bengal

Despite Didi’s denial, wave of NRC panic sweeps across Bengal

పశ్చిమ బెంగాల్ లో ఎన్ఆర్ సి వదంతులు బర్త్ సర్టిఫికెట్ కోసం జనం పరుగులు పశ్చిమ బెంగాల్ లో కూడా అస్సాంలో వలె ఎన్ఆర్ సి అమలుచేస్తామని బిజెపి నాయకులు, కొందరు కేంద్ర మంత్రులు చెపుతున్నారు. తమ రాష్ట్రంలో ఎన్ఆర్సి అమలు ...

ఏడాదిలోనే 16 శాతం పెరిగిన ‘టీబీ’

ఏడాదిలోనే 16 శాతం పెరిగిన ‘టీబీ’

న్యూఢిల్లీ: కుష్టువ్యాధి, మలేరియా వంటి వ్యాధులు ఎప్పుడో నిర్మూలించబడ్డాయి. కానీ మోడీ ప్రభుత్వం వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం.. పేదలకు సరైన పోషకాహారం లభించకపోవడం కారణంగా దేశంలో అలాంటి వ్యాధులు ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా క్షయ (టీబీ) వ్యాధి సైలెంట్‌గా ...

వీవీప్యాట్ల హ్యాకింగ్‌ సాధ్యమే

వీవీప్యాట్ల హ్యాకింగ్‌ సాధ్యమే

అభ్యర్థుల జాబితా ఖరారయ్యాకే వీవీప్యాట్‌ యంత్రాలలో లోడింగ్‌ అప్పుడే మాల్‌వేర్‌నూ ప్రవేశపెట్టొచ్చు మాజీ ఐఏఎస్‌ కన్నన్‌ గోపీనాథన్‌ న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: ఈవీఎంల హ్యాకింగ్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది! ఈనేపథ్యంలో వీవీప్యాట్‌ యంత్రాల హ్యాకింగ్‌కు అవకాశం ఉందని మాజీ ఐఏఎస్‌ అధికారి ...

Page 5 of 6 1 4 5 6