బిచ్చగాళ్లలా మారిపోయాం!
ముంబయి: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ సంక్షోభపు సెగలు గురువారం కేంద్రంలోని మోడీ సర్కారు తగిలాయి. ఇటీవల బ్యాంకులో ఆర్థిక అవకతవకలను సాకుగా చూపుతూ ఆర్బీఐ పీఎంసీ బ్యాంక్ ఖాతాదారుల లావాదేవీలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ చర్య ...