Tag: nirmala sitaraman

ఆశలపై.. నీళ్లు!

ఆశలపై.. నీళ్లు!

 నిరాశ పరిచిన బడ్జెట్‌ మెప్పించని బడ్జెట్‌.. వేతన జీవులకు ఇచ్చినట్టే ఇచ్చి వాత ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటాల అమ్మకం.. రైతులకు 4 స్కీమ్‌లు డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ ఎత్తివేత ఇన్వెస్టర్లపై తప్పని బాదుడు నాన్‌ గెజిటెడ్‌ పోస్టులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ...

మోసం.. దగా

మోసం.. దగా

 తెలంగాణపై కేంద్రం వివక్ష రావాల్సిన నిధుల్లో భారీ కోతలు.. పురోగతిపై ప్రతికూల ప్రభావం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకూ నిధుల కొరత పన్నుల్లో వాటా 41 శాతమే.. జీఎస్టీ పరిహారంపైనా స్పష్టత లేదు కేంద్రాన్ని నమ్మితే శంకరగిరి మాన్యాలే.. సీఎం కేసీఆర్‌ మండిపాటు ...

చిన్నపరిశ్రమ ఆశలకు గండి

చిన్నపరిశ్రమ ఆశలకు గండి

 లక్ష్మణ వెంకట్‌ కూచి విశ్లేషణ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండో బడ్జెట్‌ని మొదటిసారి పరికిస్తే, ఆర్థిక వ్యవస్థ అనే వృషభాన్ని లొంగదీసుకుని ఇప్పుడున్న ఆర్థిక మందగమనాన్ని నిలువరించి, దాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోంది. దీర్ఘకాలం ఆర్థికమాంద్యం ...

కార్పొరేట్‌ వర్గాలకు, పన్ను చెల్లింపుదారులకు ఊరట!

కార్పొరేట్‌ వర్గాలకు, పన్ను చెల్లింపుదారులకు ఊరట!

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తద్వారా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. శనివారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా.. ఈ మేరకు... 0 నుంచి 2.50 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి ...

కేంద్ర బడ్జెట్‌ : రూపాయి రాక.. పోక..

కేంద్ర బడ్జెట్‌ : రూపాయి రాక.. పోక..

 న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రెండున్నర గంటలకుపైగా బడ్జెట్‌ ప్రసంగం చేసిన నిర్మల.. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు.న్యూ ఇండియా, ...

రైతుల ఆదాయం రెట్టింపు సాధ్యమా!?

రైతుల ఆదాయం రెట్టింపు సాధ్యమా!?

 న్యూఢిల్లీ : 2022 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం 2020వ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ప్రధానాంశం. అందుకోసం సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్‌ ఫామింగ్‌) చేసే రైతులను ప్రోత్సహించడంతోపాటు పైసా ...

మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1.7 లక్షల కోట్లు...

మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1.7 లక్షల కోట్లు…

న్యూఢిల్లీ: రవాణా రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో రూ. 1.7 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను శనివారం నిర్మల పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. 2023 కల్లా ఢిల్లీ- ...

బడ్జెట్‌ 2020: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే..!

బడ్జెట్‌ 2020: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే..!

 న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్‌ డ్యూటీ పెంపుతో ఫర్నీచర్‌, చెప్పుల ధరలు పెరగనున్నాయి. అదే విధంగా ఎ​క్సైజ్‌ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు సైతం పెరుగనున్నాయి. వైద్య పరికరాలపై 5 ...

షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతో.. మధ్యలో ముగించిన బడ్జెట్‌ ప్రసంగం

షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతో.. మధ్యలో ముగించిన బడ్జెట్‌ ప్రసంగం

 న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విత్తమంత్రి ప్రసంగం ఆద్యంతం అధికారపక్ష సభ్యుల కరతాళధ్వనుల మధ్య సాగింది. సుదీర్ఘంగా కొనసాగిన బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతో రెండు పేజీలు చదవకుండానే ...

పీఎస్‌బీల్లో రూ.95,700 కోట్ల మోసాలు

పీఎస్‌బీల్లో రూ.95,700 కోట్ల మోసాలు

న్యూఢిల్లీ: ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎ్‌సబీ) మోసాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలం లో ప్రభుత్వ బ్యాంకుల్లో 5,743 మోసాల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల కింద నమోదైన ...

Page 2 of 3 1 2 3