నేను మారాను: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా మారిన పరిస్థితులకు అనుగుణంగా తనలో మార్పు వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘ఇప్పుడు మంత్రివర్గ సహచరులతో, అధికారులతో, ప్రపంచ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశమవుతున్నాను. సులువుగా ఆచరించదగిన వ్యాపార, జీవనవిధాన నమూనాల గురించి ...