దేశ సంపదను లూటీ చేస్తున్న మోడీ విధానాలపై సమ్మె సైరన్
నరసింగరావు(వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు) సహజ సంపదకు భారతదేశం నిలయం. సరళీకరణ విధానాల పేరుతో భూములు, గనులు, సముద్ర తీర ప్రాంతాలు, భారీ పరిశ్రమలను బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. కరోనా కాలాన్ని అడ్డం పెట్టుకొని బిజెపి స్వతంత్రంగా మెజార్టీ సాధించడంతో ...