Tag: Lockdown Relaxation

లాక్డౌన్ బాదుడు!

లాక్డౌన్ బాదుడు!

- అడ్డగోలుగా చలాన్లు - సడలింపులు ఇచ్చినట్టే ఇచ్చి...! - అమల్లోనే 'కరోనా' చట్టాలు లాక్‌డౌన్‌ను ప్రభుత్వం సడలిస్తున్నదని మురిసిపోతున్నారా...! తస్మాత్‌ జాగ్రత్త. రోడ్డు మీదికి బండి మీద కాదు..నడుచుకుంటూ వచ్చినా సరే...సర్కారుకు జరిమానాలు కట్టేందుకు సిద్ధపడాలి! లాక్‌డౌన్‌ సడలింపులతో ప్రజలు ...

లాక్ ఓపెన్.. నేటి నుంచి యథావిధిగా ప్రభుత్వ కార్యకలాపాలు

లాక్ ఓపెన్.. నేటి నుంచి యథావిధిగా ప్రభుత్వ కార్యకలాపాలు

సర్కారు కార్యాలయాలన్నీ ప్రారంభం గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో 100% సిబ్బందితో.. రెడ్‌ జోన్లలో 33% సిబ్బందితో పనులు ఐటీ కార్యాలయాలూ మొదలు మూడో వంతు సిబ్బందికే అనుమతి హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు ఇక యథావిధిగా కొనసాగనున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన ...

మందకొడిగా వలస కార్మికుల తరలింపు

మందకొడిగా వలస కార్మికుల తరలింపు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు తరలింపు మందకొడిగా సాగుతోంది. వలస కార్మికులకు సొంతూళ్లకు పంపించే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోంది. మే 1 నుంచి ఇప్పటివరకు లక్షా 60 వేల మందిని తరలించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ...

వలస కార్మికుల వ్యథ

వలస కార్మికుల వ్యథ

మార్చి 24న కరోనా మొదలైన క్షణాన ప్రారంభమైన వలస కార్మికుల సమస్య అనే వ్రణం రోజులు గడుస్తున్న కొద్దీ పెరిగి పెద్దదై ఇప్పుడు పలకబారి బద్దలయింది. దేశమంతటా ఆర్తనాదాలతో వెల్లువై వీధుల్లోకి స్రవిస్తున్నది. మీరట్‌లో, ముంబైలో, హైదరాబాద్‌లో ఇంకా అనేకానేక నగరాలు, ...

భారత్‌లో 46 వేలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో 46 వేలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో భారత్‌లో 3900 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 195 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం ...

కాసులేరుతున్న పాలకులు

కాసులేరుతున్న పాలకులు

కట్టడి ప్రాంతాల్లో తప్ప అన్ని జోన్లలోనూ మద్యం అమ్ముకోవచ్చునన్న కేంద్రం వెసులుబాటును అనేక రాష్ట్రాలు ఆత్రంగా అందిపుచ్చుకోవడంతో, మూడోవిడత లాక్‌డౌన్‌ మొదలైన రోజునే దేశం చిత్రమైన సన్నివేశాలు చూడాల్సి వచ్చింది. ఇంతకాలమూ నాల్కలు పిడచకట్టుకుపోయి ఉన్న మద్యపాన ప్రియులు నిబంధనలను తోసిరాజని ...

కరోనా: పెరిగిన రికవరీ రేటు!

కరోనా: పెరిగిన రికవరీ రేటు!

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరులో మన దేశం విజయం సాధించే అవకాశాలు మెరుగవుతున్నాయి. కోవిడ్‌-19 నుంచి కోలుకునే వారు పెరుగుతుండటంతో ఆశలు మొలకెత్తుతున్నాయి. భారత్‌లో గత 24 గంటల్లో కరోనా నుంచి 1,074 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ ...

కరోనాతో కలిసి బతకాల్సిందే!

కరోనాతో కలిసి బతకాల్సిందే!

కరోనా మనిషి నిర్మించుకున్న కొన్ని వేల సంవత్సరాల సంస్కృతిని, నాగరికతను సమూలంగా మార్చివేయబోతోంది. ఒక కొత్త సామాజిక, మానవ సంబంధాలకు పునాది వేస్తోంది. మానవ జాతి సామాజిక జీవన వికాసక్రమంలో కరోనా పూర్వదశ ఒకటయితే, కరోనాదశ మరొకటి కాబోతోంది. ఇప్పుడు మనం ...

లాన్‌డౌన్‌: కోలుకుంటున్న గ్రామాలు

లాన్‌డౌన్‌: కోలుకుంటున్న గ్రామాలు

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నివారణకు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలు మందిగించాయి. లాక్‌డౌన్‌ విధించి 40 రోజులు గడిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ పల్లెల్లో జాతీయ ఉపాధి హామీ ...