సంశయాలు–భయాలు
విడత లాక్డౌన్ అమలు జరుగుతోంది. దీని కారణంగా దేశంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందనీ, లాక్డౌన్ కనుక లేకుంటే కేసులు 8లక్షలు దాటిపోయేవని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో లెక్కలు కట్టింది కూడా. ఈనెల 14న ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాక్డౌన్ కొనసాగింపును ప్రకటిస్తూనే ...