కరోనా: భారత్ లో పెరుగుతున్న కేసులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత దేశంలో క్రమంగా వ్యాపిస్తోంది. దేశంలో 396 మంది కోవిడ్-19 బారిన పడినట్టు తాజా సమాచారం. ఆదివారం ఒక్కరోజే దేశంలో 81 కరోనా పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యథికంగా 70 మంది, కేరళలో 52 మంది, ...