రాధిక వేముల ఔదార్యం
హైదరాబాద్: రోహిత్ వేముల.. భారత్లో దళిత, విద్యార్థి ఉద్యమాలకు చిరునామా నిలిచిన పేరు. ఆధిపత్య కులాల ఏలుబడిలో నడుస్తున్న వ్యవస్థ అతడిని బలి తీసుకున్న తర్వాత రోహిత్ తల్లి రాధిక కులవ్యతిరేక ఉద్యమాలకు నాయకురాలిగా మారారు. 2016లో తన కుమారుడు చనిపోయిన ...