నిన్న కేరళ.. నేడు జార్ఖండ్
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ హయాంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పలు రాష్ట్రాల్లో సీబీఐ సాధారణ విచారణ అధికారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దుచేస్తున్నాయి. తాజాగా జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీబీఐ సాధారణ ...