మళ్లీ లాక్!
ముంబైలో నిబంధనలు బేఖాతరు.. తిరిగి కర్ఫ్యూ జనం ఎగబడడంతో మద్యం దుకాణాలు బంద్ అహ్మదాబాద్లో పాలు, మందులకే అనుమతి కూరగాయలు, పండ్ల షాపులు సైతం మూసివేత మహారాష్ట్రలో ఒక్కరోజే 1,233 కేసులు ముంబైలో 10 వేలు, దేశంలో 50 వేలు దాటాయి ...
ముంబైలో నిబంధనలు బేఖాతరు.. తిరిగి కర్ఫ్యూ జనం ఎగబడడంతో మద్యం దుకాణాలు బంద్ అహ్మదాబాద్లో పాలు, మందులకే అనుమతి కూరగాయలు, పండ్ల షాపులు సైతం మూసివేత మహారాష్ట్రలో ఒక్కరోజే 1,233 కేసులు ముంబైలో 10 వేలు, దేశంలో 50 వేలు దాటాయి ...
- కరోనా రహిత మరణాలు 300 - వైద్య సేవలు అందక మరికొంతమంది : స్వతంత్ర పరిశోధన వెల్లడి - ఆకలి, ఆర్థిక సమస్యల కారణంగా మరణాలు-34 - వందల కి.మీ నడవటం వల్ల మరణాలు-20 - ఆత్మహత్యలు-73 - మద్యపానానికి ...
Musaddique Thange Across India, Muslims have been as engaged in operations to help people worst affected by the crisis as anyone else. “By its very nature, hate destroys and tears ...
- మొత్తం కార్మికశక్తిలో 26 శాతం మంది ఇండ్లవద్దే... - నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగరేటు - అసంఘటితరంగ కార్మికుల బతుకులు మరీ ఘోరం - సీఎంఐఈ తాజా అంచనాలు న్యూఢిల్లీ : కరోనా నియంత్రణకు భారత ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ దేశ కార్మికశక్తిని ...
24 గంటల్లో వైరస్ పెరుగుదల 6 శాతమే మరణాలు 1శాతం.. రికవరీ 20 శాతానికి పైగా న్యూఢిల్లీ : ప్రపంచాన్ని, దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పడుతోంది. వైరస్ సోకి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతోందనీ, రికవరీ రేటు 20.66 ...
భారత్లో జరిగి ఉండొచ్చన్న ఐసీఎంఆర్.. అదేం లేదన్న కేంద్రం ఉందని గతంలో చెప్పిన డబ్ల్యూహెచ్వో లేదంటూ తాజాగా మాట మార్పు ఉండొచ్చన్న పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మర్కజ్కు వెళ్లొచ్చిన 22 రోజులకు వేములవాడ యువకుడికి ‘పాజిటివ్’ ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ...
సీఎంలతో మాట్లాడి తేదీ నిర్ణయిస్తాం.. అఖిలపక్షంతో మోదీ దేశంలో సామాజిక ఎమర్జెన్సీ ఉంది కేంద్రానికి రాష్ట్రాల సహకారం అద్భుతం కరోనాపై సమైక్య పోరు శుభ పరిణామం వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని వ్యాఖ్యలు ‘‘కరోనా ముందు, ఆ తర్వాత జీవితం ఒకే మాదిరిగా ...
కరోనా బారిన పడిన వారిలో వీరే అత్యధికులు 396 కేసుల్లో 169 మంది 20-40 ఏళ్లవారే 40 ఏళ్లు పైబడినవారు184 మంది పాజిటివ్ల్లో మహిళల కంటే పురుషులే ఎక్కువ నమోదైన కేసులు చెబుతున్నదిదే.. పురుషులు (56 శాతం) 319, మహిళలు (19.44 ...
136 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో ఇప్పటిదాకా కరోనా అనుమానిత పరీక్షలు జరిపింది లక్షన్నర లోపే. దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఆమోదం తెలిపిన 51 కేంద్రాల్లో పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 10 వేల పరీక్షలు చేస్తున్నారు. కరోనా అనుమానితుల్ని తక్షణం ...
వైద్య సిబ్బందికి పీపీఈ కిట్ల కొరత రాష్ట్రంలో 6118 పీపీఈ సూట్లు వారం రోజులకు కూడా సరిపోని దుస్థితి రక్షణ దుస్తులు లేకపోవడంతోనే సమస్య దేశవ్యాప్తంగా కావాల్సినవి 10 లక్షల సూట్లు 80 వేల కిట్లు మాత్రమే అందుబాటులో గాంధీలో యాప్రాన్లతోనే ...