ఆరని కుంపట్లు!
- సి.ఉదయ్ భాస్కర్ అణువిలయానికి 75 ఏళ్లు అణ్వస్త్రాలు సృష్టించే విధ్వంసానికి సాక్ష్యాలుగా జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలు నేడు మన ముందున్నాయి. మానవాళి అత్యంత ప్రమాదకరమైన అణుశకంలోకి అడుగు పెట్టిన రోజులుగా, ప్రపంచ చరిత్రలోనే దుర్దినాలుగా 1945 ఆగస్టు 6, ...