Tag: Farmers

సబ్సిడీలు రావు, రుణాలు మాఫీ కావు!

సబ్సిడీలు రావు, రుణాలు మాఫీ కావు!

యస్. అన్వేష్ రెడ్డి కొత్త చట్టాలు తీసుకొస్తాం అంటున్నారు. మరి ఇప్పటివరకు పాసు పుస్తకాలు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? కొత్త పట్టా పాసు పుస్తకాలు రాకపోవడంతో బ్యాంకులలో రుణం ఇవ్వట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన ...

కష్టాలూ.. కన్నీళ్లూ..మిగిల్చిన 2019

కష్టాలూ.. కన్నీళ్లూ..మిగిల్చిన 2019

సారంపల్లి మల్లారెడ్డి దేశానికి 16వ ప్రధానిగా మోడీ రెండోసారి మే 30న ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు బీజేపీ మరల ప్రజలకు వాగ్దానాలు చేసింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, 2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్లకు దేశ స్థూల ...

లక్షల్లో కొని.. కోట్లల్లో విక్రయం

లక్షల్లో కొని.. కోట్లల్లో విక్రయం

- సర్కార్‌ రియల్‌ దందా - మధ్యదళారీ పాత్ర - ఇండిస్టియల్‌ క్లస్టర్ల పేరుతో 50 వేల ఎకరాల సేకరణ - రైతులకు చెల్లిస్తున్నది రూ.8లక్షలనుంచి రూ.12.5 లక్షలే - పరిశ్రమలకు విక్రయిస్తున్న ధర రూ 30 లక్షల నుంచి రూ. ...

వ్యవసాయానికి ఉద్దీపన వద్దా?

వ్యవసాయానికి ఉద్దీపన వద్దా?

విశ్లేషణ- దేవీందర్‌ శర్మ గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని అన్ని జాతీయ స్థాయి నివేదికలూ సూచిస్తున్నాయి. కానీ ఆర్థికవేత్తలు మాత్రం నిరుపేదలను ఆదుకోకుండా ఉండటం ఎలా అనే అంశంపై రెండుగా చీలిపోయి ఉన్నారు. ఆర్థిక మందగమనం అనే వ్యాధికి చికిత్స మాత్రం ...

ఆరుగురు రైతుల ఆత్మహత్యాయత్నం

ఆరుగురు రైతుల ఆత్మహత్యాయత్నం

పొలం బాట ఆక్రమణపై ఆక్రందన బోధన్‌ ఆర్డీవో కార్యాలయ ఆవరణలో సంఘటన బోధన్‌, న్యూస్‌టుడే: తాము పొలానికి వెళ్లే దారిని కొందరు ఆక్రమించుకున్నారంటూ ఆరుగురు కర్షకులు ఆత్మహత్యకు యత్నించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రజావాణికి వచ్చిన రైతులు ...

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చని కేసీఆర్ పాలన

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చని కేసీఆర్ పాలన

- జూలకంటి రంగారెడ్డి ఈ ఐదున్నరేండ్ల కేసీఆర్‌ ప్రభుత్వ పాలన ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన ప్రదాన హామీలేవీ అమలు చేయలేదు. రెండోసారి అధికారంలోకొచ్చిన తర్వాత కేసీఆర్‌ నియంతృత్వ పోకడలు, కుటుంబపాలన, అధిక అప్పులూ రోజురోజుకూ ...

 25 కిలోలు ఏ రూ.80

 25 కిలోలు ఏ రూ.80

- అకాల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న టమాట - ఆపై ఎండు తెగులు దాడి - రెండేండ్లుగా ఊసే లేని విత్తనరాయితీ - తీవ్ర నష్టాల్లో గిరిజన రైతాంగం మార్కెట్లలో కిలో టమాట 40 రూపాయలకు పైనే ధర పలుకుతోంది. కానీ ...

స్వేచ్ఛా వాణిజ్యం..పోటీ సామర్థ్యం..

స్వేచ్ఛా వాణిజ్యం..పోటీ సామర్థ్యం..

- ప్రభాత్‌ పట్నాయక్‌ రైతాంగంలో పెల్లుబికిన నిరసనతో ప్రభుత్వం 'ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం' (ఆర్‌సిఇపి) నుంచి ఉపసంహరించుకున్న తరువాత ఒక వాదన ముందుకు వచ్చింది. 'వివిధ రకాల వస్తువుల ఉత్పత్తిలో ఒకవేళ భారతదేశం ఇతర దేశాలతో పోటీ పడలేకపోతే వాటిని ...

Page 3 of 8 1 2 3 4 8