ఉత్తరప్రదేశ్ విద్యుత్ కార్మికుల పోరాట విజయం – అనుభవాలు
- ప్రేమ్నాథ్ రాయ్ & ప్రశాంత్నంది చౌదరి ఉత్తర ప్రదేశ్ విద్యుత్ కార్పొరేషన్లో పని చేస్తున్న సుమారు 15లక్షల మంది కార్మికులు అక్టోబరు 5 నుంచి సమ్మెలో ఉన్నారు. పూర్వాంచల్ విద్యుత్ పంపిణీ కంపెనీని ప్రయివేటీకరించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రయత్నాలను ...