కరోనా కాలంలో గృహహింస
లాక్డౌన్ భారత్ను రక్షిస్తుందని అన్నారు కానీ, దేశ జనాభాలో సగం ఉన్న స్త్రీలపై గృహ హింస మరింత పెరిగింది. కుటుంబం మొత్తం సురక్షితంగా, సుఖవంతంగా ఉండటం కోసం స్త్రీ మరమనిషిలా తయారయింది. ఇంటిపట్టునే వుండడంతో మగవారి హింస పేట్రేగింది. దూరమైన స్వేచ్ఛ, ...