ఔను, యీ దేశం మాది
చల్లపల్లి స్వరూపరాణి ఆది ఆంధ్ర వుద్యమానికి వందేళ్ళు వచ్చాయి. భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించిన దళిత ఆత్మగౌరవ వుద్యమం మొదట 1906లో 'జగన్మిత్ర మండలి’, 'ఆదిహిందూ సోషల్ లీగ్’ అనే పేర్లతో పనిచేశాక 1917 లో విజయవాడలో జరిగిన మహాసభలో 'ఆది ఆంధ్ర ...