కోవిడ్: భారత్ @5 వేలు
న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్-19 బారిన పడుతున్నవారి రోజురోజుకు పెరుగుతోంది. క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 5 వేలు దాటేసింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 5218 మందికి కోవిడ్ ...