Tag: Corona Virus Impact

కోవిడ్‌: భారత్‌ @5 వేలు

కోవిడ్‌: భారత్‌ @5 వేలు

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌-19 బారిన పడుతున్నవారి రోజురోజుకు పెరుగుతోంది. క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 5 వేలు దాటేసింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 5218 మందికి కోవిడ్‌ ...

ఇండియాలో ఒక్కరోజే 675 కేసులు

ఇండియాలో ఒక్కరోజే 675 కేసులు

తెలంగాణలో మొత్తం 272 కరోనా కేసులు ఏపీలో 190 మందికి కోవిడ్‌-19 ఇప్పటివరకు 96 మరణాలు.. 3,470 మందికి పాజిటివ్‌ ప్రపంచవ్యాప్తంగా 11.40 లక్షల కేసులు.. 61 వేలకు పైగా మరణాలు నెల చివరికి తీవ్రతరం: ఇండియన్‌ చెస్ట్‌ సొసైటి న్యూఢిల్లీ: ...

11 లక్షల మంది​కి ‘కోవిడ్‌’

11 లక్షల మంది​కి ‘కోవిడ్‌’

న్యూయార్క్‌: కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పట్లో ఆగేట్టు కనబడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 బారిన పడుతున్న బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా సోనిక వారి సంఖ్య శనివారం మధ్యాహ్నానికి 11 లక్షలు దాటేసింది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ డేటా ప్రకారం ...

ఇదేం సందేశం?

ఇదేం సందేశం?

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడాన్ని ప్రతిపకక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ప్రాణాలు తోడేస్తున్న కోవిడ్‌ను నివారించేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టకుండా గాలిలో దీపాలు పెట్టడమేంటని ప్రశ్నించాయి. నిర్బంధంతో ఆకలి కేకలు పెడుతున్న ...

లైట్లు ఆర్పేసి.. దీపాలు వెలిగించండి

లైట్లు ఆర్పేసి.. దీపాలు వెలిగించండి

5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆర్పండి కరోనా చీకట్లను తరిమికొట్టాలని ప్రజలకు ప్రధాని పిలుపు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ప్రభుత్వం సాగిస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని దేశ ప్రజలను మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థించారు. కోవిడ్‌పై ...

జార్ఖండ్‌లో ఆకలిచావు

జార్ఖండ్‌లో ఆకలిచావు

రాంచి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా అమలవుతున్న నిర్బంధం పేదల పాలిట పెనుశాపంగా మారింది. ఉపాధి లేక, తినడానికి తిండిలేక నిరుపేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి దయనీయ గాథ జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ గొలా బ్లాక్‌లో చోటుచేసుకుంది. ఆకలితో 70 ఏళ్లు పైబడిన ...

మహమ్మారి మృత్యుహేల

మహమ్మారి మృత్యుహేల

న్యూయార్క్‌: కరోనా మహమ్మారి సోకి ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 47 వేలు దాటింది. ఇప్పటివరకు 47,249 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్‌-19 బారిన పడిన వారి సంఖ్య 9,36,237గా నమోదైంది. కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య స్పెయిన్‌లోనూ లక్ష దాటింది. ...

42 వేలు దాటిన ‘కోవిడ్‌’ మరణాలు

42 వేలు దాటిన ‘కోవిడ్‌’ మరణాలు

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కోవిడ్‌ బాధిత దేశాలు ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. అంతర్జాతీయంగా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 42 వేలు దాటిపోయింది. కోవిడ్‌ బారిన పడిన వారి ...

ఇటలీలో లక్ష దాటిన కోవిడ్‌ కేసులు

ఇటలీలో లక్ష దాటిన కోవిడ్‌ కేసులు

రోమ్‌: కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య అంతర్జాతీయంగా రోజురోజుకు ఎగబాకుతోంది. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో కోవిడ్‌-19 కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అమెరికాలో ఇప్పటికే కరోనా పాజిటివ్‌ కేసులు లక్షన్నర దాటిపోగా, తాజాగా ఇటలీలో లక్ష దాటాయి. ...

32 వేలు దాటిన కరోనా మృతులు

32 వేలు దాటిన కరోనా మృతులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా మహా ఉత్పాతం సృష్టిస్తోంది. అంతర్జాతీయం ఈ మహమ్మారి బారిన పడి 32 వేల మంది పైగా మృత్యువాత పడ్డారు. కోవిడ్‌-19 సోకి ఇప్పటివరకు 32,144 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో మృతుల సంఖ్య 10 వేలు ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.