వెంటిలేటర్పై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
చెన్నై: కరోనా బారిన పడిన ప్రముఖ సినీ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయనను ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు అధికారికంగా బులెటిన్ విడుదల చేశాయి. ...