10,000 పడకలు
ప్రపంచంలోనే అతి పెద్ద కొవిడ్ ఆస్పత్రి 10 రోజుల రికార్డు సమయంలో నిర్మాణం దక్షిణ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఐటీబీపీ 20 ఫుట్బాల్ మైదానాలంత పెద్దది ఢిల్లీలో వెయ్యి పడకలతో మరో ఆస్పత్రి 12 రోజుల్లో నిర్మించిన డీఆర్డీవో అందులో 250 ...
ప్రపంచంలోనే అతి పెద్ద కొవిడ్ ఆస్పత్రి 10 రోజుల రికార్డు సమయంలో నిర్మాణం దక్షిణ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఐటీబీపీ 20 ఫుట్బాల్ మైదానాలంత పెద్దది ఢిల్లీలో వెయ్యి పడకలతో మరో ఆస్పత్రి 12 రోజుల్లో నిర్మించిన డీఆర్డీవో అందులో 250 ...
తెలంగాణలోనూ ఇదే నెలల వ్యవధిలో మార్పు అంతకుముందు ఏ3ఐ విశ్లేషించిన సీసీఎంబీ వైరస్ జన్యుక్రమ విశ్లేషణలో కీలక పురోగతి హైదరాబాద్ : కరోనా వ్యాప్తి గురించి కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఇదివరకు పరిశోధనల్లో భారత్లో ప్రత్యేకమైన వైరస్ సమూహం ఎక్కువగా ఉన్నట్లు ...
- పస్తులుండలేక ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకూ.. - బీహార్ నుంచి వలసకార్మికుల తిరుగు ప్రయాణం ఆకలి... నిస్సహాయత.. కరోనా భయం... నగరాల నుంచి వలస కార్మికులను సొంతూర్ల బాట పట్టించింది. లాక్డౌన్ సమయంలో నానా అవస్థలూ పడుతూ బడుగు జీవులు ...
- రైల్వేల్లో భారీ ఎత్తున వ్యయ నియంత్రణ - కొత్తగా పనులు వద్దు... లాభాలు రాని మార్గాలు పక్కకు -అన్ని జోన్లకు రైల్వేబోర్డు ఆదేశాలు జారీ న్యూఢిల్లీ: మోడీసర్కార్ రైల్వేశాఖలో భారీ వ్యయ నియంత్రణకు తెరలేపింది. కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టరాదని, ...
-ఈ పథకాన్ని కేంద్రం ఆదరించాలి - పని దినాలను 200 రోజులకు పెంచాలి - అనాలోచిత లాక్డౌన్తో అసంఘటిత శ్రామిక శక్తిపై దెబ్బ - దాదాపు 50 కోట్ల మందిపై ప్రభావం న్యూఢిల్లీ : మోడీ సర్కారు అనాలోచిత లాక్డౌన్ నిర్ణయం, ఏకపక్ష ...
-సీబీఐతో విచారణ : తమిళనాడు సీఎం చెన్నై : తమిళనాడులోని తూత్తుకూడి సమీపాన సాతాంకుళంలో పోలీసుల కస్టడీలోని తండ్రీ కొడుకుల హత్య కేసు విచారణను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)కి అప్పగిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం ప్రకటించారు. లాక్డౌన్ నిబంధనలు ...
-191 దేశాల్లో 150కోట్లమంది విద్యార్థులపై ప్రభావం - డిజిటల్ ఎడ్యుకేషన్...సమస్యకు పరిష్కారం కాదు : నిపుణులు కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కడా తగ్గటం లేదు. లాక్డౌన్ ...
-మోడీ ప్రకటించిన జీకేఆర్ఎతో కొత్తగా ఒరిగేదేమీ లేదు - కొత్త కేటాయింపులేవి..? - బీహార్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా పథకం న్యూఢిల్లీ : లాక్డౌన్ కారణంగా సొంత ప్రాంతాలకు తిరిగొచ్చిన వలసకూలీలకు ఉపాధి కల్పించడానికని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గరీభ్ కళ్యాణ్ రోజ్గార్ ...
పూర్తిగా తెరుచుకోని ప్రైవేటు ఆస్పత్రులు తెరిచినా వచ్చేందుకు జనం వెనుకంజ ముంచుకొస్తున్న సీజనల్ వ్యాధులు సొంత వైద్యంతో నెట్టుకొస్తున్న జనం అవసరమైన రోగులకు ఇబ్బందులు ప్రభుత్వాస్పతుల్లో సిబ్బంది కొరత హైదరాబాద్ : చిన్న చిన్న ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. ...
‘రెమ్డెసివిర్’ జనరిక్కు డీసీజీఐ అనుమతి ‘కొవిఫర్’ పేరుతో ఇంజెక్షన్.. ఒక్కో డోస్ రూ.5-6 వేలు హైదరాబాద్ ప్లాంట్లో ఉత్పత్తి.. సిప్లాకూ డీసీజీఐ గ్రీన్సిగ్నల్ ముంబైలో ఫాబిఫ్లూ విక్రయాలు.. వారంలో దేశమంతటా న్యూఢిల్లీ : హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం హెటెరో.. కొవిడ్-19 చికిత్సకు ...