ఇద్దరు దళిత సోదరులపై పెత్తందార్ల దాడి
- పోలీసు కేసు ఉపసంహరించుకోలేదని.. ఇంటికీ నిప్పు - మధ్యప్రదేశ్లో దారుణం.. భోపాల్: తమపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవటానికి నిరాకరించిన ఇద్దరు దళిత సోదరులపై పెత్తందార్లు దాడికి పాల్పడ్డారు. సుమారు 15 మంది గుంపుగా వచ్చి వారిద్దరిని చితకొట్టారు. అంతటితో ఊరుకోక వారి ...