Tag: Carona pandamic

ఫీజులు కట్టాల్సిందే

ఫీజులు కట్టాల్సిందే

- కరోనాలోనూ చెల్లించాలంటూ ఒత్తిడి - విద్యార్థులకు ప్రయివేటు విద్యాసంస్థల హుకుం - తల్లిదండ్రుల్లో ఆందోళన కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. పాఠశాలలు, పరి శ్రమలు, సినిమా థియేటర్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. దీంతో అందరి ...

కరోనా రక్షణ పరికరాలు కావాలి.. విరాళాలు ప్లీజ్‌ !

కరోనా రక్షణ పరికరాలు కావాలి.. విరాళాలు ప్లీజ్‌ !

జూనియర్‌ డాక్టర్ల సంఘం విజ్ఞప్తి ప్రభుత్వం చేస్తున్నా లోటుపాట్లు ఉన్నాయి మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్ల కొరత ఉంది మాకు అందుబాటులో లేవు: అధ్యక్షుడు విష్ణు డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ విష్ణు, డాక్టర్‌ హర్షంథ్‌ మంగళవారం ఒక ప్రకటన ...

మరో మహమ్మారికి సిద్ధమవుదామా?

మరో మహమ్మారికి సిద్ధమవుదామా?

పర్యావరణాన్ని కాపాడకపోతే తప్పదు! హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ ప్రభావానికి ప్రపంచం బిక్కుబిక్కుమంటోంది. ఇప్పటికే పదిలక్షల మందికిపైగా ప్రజలు ఈ వైరస్‌ బారినపడ్డారు. మరణాల సంఖ్య కూడా దూసుకెళుతోంది. వైరస్‌ ఉధృతి ఇలాగే కొనసాగితే ఈ సంఖ్య ఎంతకు చేరుతుందనేది అంచనా ...

రాష్ట్రంలో 25 హాట్‌స్పాట్లు

రాష్ట్రంలో 25 హాట్‌స్పాట్లు

మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికి వైద్య పరీక్షలు పూర్తయ్యే సరికి మరో 25 పెరిగే అవకాశం హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వల్ల ఎక్కువగా ప్రభావితం అయిన 25 ప్రాంతాలను వైద్య ఆరోగ్య శాఖ హాట్‌స్పాట్లుగా గుర్తించింది. వీటిలో హైదరాబాద్‌లోని పాతబస్తీ, వరంగల్‌ అర్బన్‌, ...

విజృంభిస్తే అంతే..!

విజృంభిస్తే అంతే..!

- కరోనాను ఎదుర్కొనే సంసిద్ధత భారత్‌కు లేదు - కేంద్రం నివేదిక గణాంకాలతో స్పష్టం న్యూఢిల్లీ : దేశంలో గురువారం నాటికి నిర్ధారణ అయిన కేసులు 2069. అందులో 156 మంది కోలుకున్నారు. 56 మంది చనిపోయారు. ఐదు రోజుల కాలంలో కేసులు ...

దశలవారీగా.. లాక్‌డౌన్‌ ఎత్తివేతపై ప్రధాని మోదీ

దశలవారీగా.. లాక్‌డౌన్‌ ఎత్తివేతపై ప్రధాని మోదీ

ప్రజలు ఒకేసారి రోడ్లపైకి రాకుండా చూడాలి తర్వాత కూడా భౌతిక దూరం పాటించాలి కొన్ని దేశాల్లో రెండోసారీ కరోనా వస్తుందంటున్నారు తక్కువ ప్రాణనష్టంతో బయటపడటమే లక్ష్యం మర్కజ్‌లో బయటపడిన కరోనా కేసులపై ఆరా పోరులో మత నాయకులు, సంఘాల భాగస్వామ్యం ముఖ్యమంత్రులతో ...

దేశంలో ‘నిజాముద్దీన్‌’లెన్నో..!

దేశంలో ‘నిజాముద్దీన్‌’లెన్నో..!

లాక్‌డౌన్‌ను ధిక్కరించిన వారెందరో.. రాష్ట్రపతి భవన్‌ నుంచి కేరళ దాకా అనేకం న్యూఢిల్లీ : గత నెల 13 నుంచి 15 మధ్య ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ సమావేశం కరోనా విస్తరిస్తున్న దశలో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ...

గాంధీ వైద్యులపై కరోనా రోగుల దాడి

గాంధీ వైద్యులపై కరోనా రోగుల దాడి

ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌ అందరికీ ఒకేచోట వైద్యం ఒకరి మృతి ఆగ్రహంతో మిగిలిన సోదరుల దాడి ప్రాణభయంతో డాక్టర్లు, సిబ్బంది పరుగు గదిలో దూరి తలుపులు వేసుకొన్న వైనం వైరస్‌ సోకుతుందేమోనని పోలీసుల చోద్యం నిలువరించని పోలీసులపై విమర్శల వెల్లువ ...

స్పెయిన్లో స్టీల్ కార్మికుల సమ్మె

స్పెయిన్లో స్టీల్ కార్మికుల సమ్మె

స్పెయిన్‌ : స్పెయిన్‌ దేశంలోని బాసక్యు ప్రాంతంలోని సైడ్‌నార్‌ స్టీల్‌ కార్మికులు సమ్మెకు పునుకున్నారు.  స్పెయిన్‌లో 6802 మంది కరోనా సోకి చనిపోయినా యాజమాన్యం, యూనియన్‌, ప్రభుత్వం కార్మికులను 'పనులకు తిరిగిరండి' అని ఇచ్చిన పిలుపును వారు నిరసిస్తూ సమ్మెకు దిగారు. ...

Page 25 of 25 1 24 25