Tag: Carona lockdown

షాదీ సెక్టార్లు కుదేలు

షాదీ సెక్టార్లు కుదేలు

- ఫంక్షన్స్‌ లేక భారీగా నష్టం - రోడ్డున పడుతున్న కార్మికులు - జీహెచ్‌ఎంసీలో సుమారు రూ.20వేల కోట్ల నష్టం కరోనా(కోవిడ్‌-19) దెబ్బకు అన్ని రంగాలతోపాటు 'షాదీ' (వివాహాలకు సంబంధించి) సెక్టార్లు కుదేలయ్యాయి. వ్యాపార రంగానికి తీరని నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ...

ఇంకొన్నాళ్లు మూసివేతే..!

ఇంకొన్నాళ్లు మూసివేతే..!

కరోనా వైరస్‌ మహమ్మారిని నియంత్రించేం దుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. మార్చి 24న ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌ మంగళవారం (ఏప్రిల్‌ 14)తో ముగియనున్న నేపథ్యంలో శనివారం ప్రధాని ...

ముస్లిం గర్భిణీకి వైద్యం నిరాకరణ

ముస్లిం గర్భిణీకి వైద్యం నిరాకరణ

- రాజస్థాన్‌లో వైద్యుల మతవివక్షతో బిడ్డ మృతి జైపూర్‌ : డాక్టర్లు మతం పేరుతో వివక్ష చూపి, వైద్యం నిరాకరిం చడంతో ఓ ముస్లిం గర్భిణీ తన బిడ్డను కోల్పోయిన సంఘటన రాజస్థాన్‌్‌ లోని భరత్‌పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. గర్భిణీ భర్త ఇర్ఫాన్‌ఖాన్‌ ...

బలహీనవర్గాలకు రూ.ఆరు వేలివ్వాలి

బలహీనవర్గాలకు రూ.ఆరు వేలివ్వాలి

   -కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 300 మంది ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తల విజ్ఞప్తి న్యూఢిల్లీ : కరోనా ప్రభావం అన్ని వర్గాలను కుదేలు చేస్తున్నది. దీని ప్రభావం బలహీనవర్గాలను కోలుకోలేని దెబ్బతీస్తున్నది. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు ...

సాయంలో వాస్తవమెంత?

సాయంలో వాస్తవమెంత?

-సన్నద్ధత లేకుండా...లాక్‌డౌన్‌ - బీమా సేవలు, జన్‌ధన్‌ పేరుతో హడావిడి - ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రాకుండా 'రిలీఫ్‌ ప్యాకేజీ'పేరుతో హడావిడి : రాజకీయ విశ్లేషకులు న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో మోడీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాలు కోట్లాదిమంది ...

అదనపు రేషన్ ఏది ఎక్కడ!

అదనపు రేషన్ ఏది ఎక్కడ!

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అదనంగా రేషన్ సరకులు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది జరిగి 6 రోజులు అయ్యింది. దేశం అన్ని రాష్ట్రాలలో రేషన్ షాపుల ద్వారా ఐదు కేజీల బియ్యం ...

నిజాముద్దిన్ సమావేశానికి హాజరైన వారి కోసం రాష్ట్రంలో పోలీసుల వేట

నిజాముద్దిన్ సమావేశానికి హాజరైన వారి కోసం రాష్ట్రంలో పోలీసుల వేట

-100 డయల్‌కు 6,41,955 కాల్స్‌ ఢిల్లీలోని నిజాముద్దిన్‌లో ఒక మత సమావేశానికి హాజరై వచ్చిన దాదాపు వేయి మంది తెలంగాణ వాసుల కోసం రాష్ట్ర పోలీసుల వేట ముమ్మరమైంది. హైదరాబాద్‌ నుంచి ఈ సమావేశానికి ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారని అనుమానిస్తున్న పోలీసు ...

ఆకలై.. అన్నమడిగితే

ఆకలై.. అన్నమడిగితే

-విరిగిన లాఠీ.. -బాష్ప వాయుగోళాల ప్రయోగం - గుజరాత్‌లో లాక్‌డౌన్‌ ప్రకటనతో ఉపాధిలేక పస్తులు మొన్న ఢిల్లీ.. ఇపుడు గుజరాత్‌లో వలసకార్మికులు రోడ్డెక్కారు. 'ఆకలవుతుందని అన్నమడిగితే ఎవరూ పట్టించుకోవటంలేదు. ఇక్కడ ఉండం.. మా ఊళ్లకు వెళ్తాం' అంటూ సూరత్‌లో గళమెత్తిన కార్మికులపై ...

Page 1 of 3 1 2 3