Tag: Carona lockdown effect

చదువులకు దూరమవుతున్న చిన్నారులు

చదువులకు దూరమవుతున్న చిన్నారులు

-కరోనా దెబ్బతో.. 62 శాతం కుటుంబాల పిల్లల మధ్యలోనే విద్యను ఆపేశారు - 'సేవ్‌ ది చిల్డ్రన్‌' అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా దేశంలోని 62 శాతం కుటుంబాలకు చెందిన పిల్లలు తమ చదువులను మధ్యలోనే నిలిపివేశారని తాజాగా ...

పండుటాకులు

పండుటాకులు

- లాక్‌డౌన్‌లో ఆసరా కరువు..వృద్ధాశ్రమాల్లో నిధుల లేమి - ఉన్న కొద్దిపాటి మొత్తంతోనే నిర్వహణ ఖర్చులు - వైరస్‌ వ్యాప్తితో మరింత ఆందోళన మనిషి జీవిత చక్రంలో వృద్ధాప్యం చివరి దశ. జీవితాంతం కష్టపడి వృద్ధాప్యంలో కుటుంబసభ్యుల మధ్య సంతోషంగా గడపాలనుకుంటారు. ...

ఆమె ఒక ప్రజాపక్ష అక్షరం

ఆమె ఒక ప్రజాపక్ష అక్షరం

సుప్రియా శర్మ... ఉత్తరప్రదేశ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. స్క్రోల్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ న్యూస్‌ ఛానెల్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మన దేశ ప్రధాని దత్తత పట్టణంలోని దారుణ జీవన పరిస్థితులను కళ్లకు కట్టేలా రాశారామె. ప్రభుత్వం ఆమెపై తప్పుడు కేసుల బనాయింపు మొదలెట్టింది! ...

పుట్టబోయే బిడ్డ కోసం.. 600కిలోమీటర్లు ప్రయాణం

పుట్టబోయే బిడ్డ కోసం.. 600కిలోమీటర్లు ప్రయాణం

న్యూఢిల్లీ : వలస కూలీ అయిన తనకు ఉపాధి పోయింది. ఆశ్రయం పోయింది. కానీ.. ముకేశ్‌ మౌర్య(22) ఆత్మస్థైర్యం మాత్రం పోలేదు. ఢిల్లీ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊరిలో, పుట్టబోయే బిడ్డను చూడాలని నిర్ణయించుకున్నాడు. కాలినడకన బయలుదేరాడు. ఉత్తరప్రదేశ్‌లోని ...

ఐటీ ఉద్యోగులకు ఉద్వాసన..!

ఐటీ ఉద్యోగులకు ఉద్వాసన..!

- పింక్‌ స్లిప్‌ల జారీలో కంపెనీలు - ప్రమాదంలో 1.5 లక్షల సిబ్బంది - కరోనా ఎఫెక్ట్‌ కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థలు అతలాకుతలం కావడంతో భారత ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, బీపీఓ, ...

అత్యవసరాలకూ నిర్బంధం

అత్యవసరాలకూ నిర్బంధం

-అన్ని ఉత్పత్తులూ నిలిపివేత - పెరుగుతున్న ధరలు - ముంబయి తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలంటున్న పారిశ్రామికవేత్తలు అత్యవసర ఉత్పత్తులపైనా ప్రభుత్వం కరోనా నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల మెడికల్‌ షాపులు కూడా మూయిస్తున్నారు. మెడికల్‌ షాపు ...

వలసకార్మికుల్లో భయాలు తొలగించండి

వలసకార్మికుల్లో భయాలు తొలగించండి

 -వారికి తాగునీరు, తిండి సదుపాయాలు కల్పించండి - కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ : దేశంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలసవెళ్తున్న కార్మికుల్లో భయాలు పోగొట్టాలని కేంద్రానికి సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకోసం షెల్టర్‌ హోమ్‌లలో ఉంటున్న వారి కోసం వివిధ మతాలకు చెందిన నాయకులతో ...

ఇదేం పద్ధతి…

ఇదేం పద్ధతి…

-పీఆర్సీ ఇయ్యకపోగా జీతాల్లో 50 శాతం కోత -సర్కారు తీరుపై ఉద్యోగుల్లో అసంతృప్తి - పూర్తి జీతం చెల్లించాల్సిందే... - ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌ కరోనా ప్రభావం ఉద్యోగుల జీతాలపైనా పడింది. ఇప్పటి వరకు ప్రపంచాన్ని వణికించిన కరోనా ఇప్పుడు ...

కోతలు ఖరారు

కోతలు ఖరారు

సీఎం నుంచి ఎంపీటీసీ వరకు ప్రజాప్రతినిధులకు 75 శాతం ఉద్యోగుల వేతనాల్లో 50ు కట్‌ 4వ తరగతి ఉద్యోగులకు 10% ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు 60% కోత కరోనా నేపథ్యంలో సీఎం నిర్ణయం 15 రోజులకే అంత సంక్షోభమా? 50% కోత పెడితే ...

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.