Dr BR Ambedkar converted to Buddhism.
On 14 October 1956, in Nagpur, Dr BR Ambedkar converted to Buddhism. He wasn't alone – close to 3.6 lakh of his followers converted with him in Nagpur. But why ...
On 14 October 1956, in Nagpur, Dr BR Ambedkar converted to Buddhism. He wasn't alone – close to 3.6 lakh of his followers converted with him in Nagpur. But why ...
During Ambedkar’s time through Shahiri, efforts were made to spread Ambedkar’s struggle; however, the forms of discrimination have changed over a period of time and to tackle it one needs ...
------------చల్లపల్లి స్వరూపరాణి అంబేద్కర్ బౌద్ధంలోకి మతం మారినందుకు కాదు. ఆయన మతం మారుతూ తన అనుయాయులతో చేయించిన ప్రమాణాలను చూసి బ్రాహ్మణవాదులకు బాగా అసహనం వచ్చింది. ఈ ప్రమాణాలన్నీ బ్రాహ్మణీయ హిందూమతం లోని లొసుగులను ఎత్తి చూపడమేకాక అప్పటికి బౌద్ధాన్ని హిందూమతంలో ...
చల్లపల్లి స్వరూప రాణి తలపోయం గులతత్వ దృష్టిగల వార్తా పత్రికల్ వ్రాయు వ్రాతలచే దేశ మసత్యమున్ మరిగి విలపించున్’- మహాకవి గుర్రం జాషువ సుమారు యాభై సంవత్సరాల క్రితం ఆనాటి పత్రికల కుల, వర్గ తత్వాన్ని, అబద్దాలకోరుతనాన్ని యెత్తి చూపుతూ గుర్రం ...
- వారం వ్యవధిలో సహారాన్పూర్లో రెండో ఘటన - 'భీమ్ ఆర్మీ' ఆందోళనలు లక్నో: ఉత్తర భారతంలో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాలపై దాడులు జరుగుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని సహారాన్పూర్లో వారం వ్యవధిలోనే రెండు చోట్ల ...
డ్రాపౌట్ల పరిష్కారం, విద్యార్థుల సంక్షేమమే ధ్యేయం: జితేంద్ర సునా ఓ నిరుపేద దళిత కుటుంబంలో జన్మించి వ్యవసాయ కూలిగా మారి, ఎన్నో అవమానాలను ఎదుర్కొని చదువును కొనసాగిస్తున్న పీహెచ్డీ స్కాలర్ జితేంద్ర సునా జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షునిగా పోటీచేస్తున్నారు. జేఎన్యూఎస్ ...
తమిళనాడులో హిందూత్వ శక్తుల దుశ్చర్య రాష్ట్రవ్యాప్తంగా నిరసనల వెల్లువ రాత్రికి రాత్రే మరో విగ్రహం ఏర్పాటు చెన్నై : బీజేపీ మిత్రపక్షం ఏఐఏడీఎంకే పాలిత తమిళనాడులో దళిత నాయకుడు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు ఘోర అవమానం జరిగింది. హిందూత్వ అతివాద శక్తులు ఆయన ...
రచన బి. భాస్కర్ స్వర్గంలో మార్క్స్- అంబేద్కర్ నేటి యుగ నినాదం "లాల్ నీల్" స్వర్గంలో మార్క్స్- అంబేద్కర్ చర్చలు లోక్ సభ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ లు భారతదేశ చరిత్రలోనే ఘోర ఫలితాల్ని చవిచూసిన నేపధ్యంలో భవిష్యత్ కార్యాచరణ గురించి ...
మల్లేపల్లి లక్ష్మయ్య ఈ రోజు కశ్మీర్ లోయలో నివసిస్తున్న ముస్లింలంతా పరాయి దేశస్తులు కాదు. చాలా కాలం బౌద్ధులు గానే ఉన్న వాళ్ళు ఇటు హిందువుల ఆదరణ లేక, అటు ముస్లిం దండయాత్రలను తట్టుకోలేక ముస్లింలుగా మతమార్పిడి చేసుకున్నారు. కశ్మీర్లో ఈరోజు ...
జమ్ముకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని ఆ రోజుల్లో సర్ధార్ వల్లబాయ్ పటేల్, అంబేద్కర్, శ్యామప్రసాద ముఖర్జీలు వ్యతిరేకించారని బిజెపి ప్రచారం చేస్తోంది. అందుకే ఆర్టికల్ 370ని రద్దు చేసి తాము వారి కలను నిజం చేశామని పచ్ఛిగా అబద్ధాలు చెబుతోంది. రాష్ట్ర ...