రైతుకు కష్టం.. కార్పొరేట్లకు దాసోహం…!
- బీజేపీ విచ్ఛిన్న కుట్రలెన్నో... - బడా సంస్థలతో రైతు బేరసారాలు చేయగలడా? - సేద్యంపై గద్దల కన్ను న్యూఢిల్లీ :ఎన్డీయే సర్కార్ తెచ్చిన వ్యవసాయ చట్టాలవల్ల తమకు ఒరిగేదేమీలేదనీ, కార్పొరేట్ సంస్థలకే మేలు చేస్తాయని రైతులు అంటున్నారు. దేశంలో వ్యవసాయ ...