Tag: 5 Carona patients die

గుజరాత్ లో ఐదుగురు సజీవదహనం

- రాజ్‌కోట్‌ ఆస్పత్రిలో చెలరేగిన మంటలు - ఐదుగురు కరోనా రోగులు మృతి అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో దారుణం చోటుచేసుకున్నది. కోవిడ్‌-19 కోసం కేటాయించిన రాజ్‌కోట్‌లోని ఆస్పత్రిలో మంటలు చెలరేగి ఐదుగురు కరోనా రోగులు మరణించారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రిలోని ఐసీయూలో మంటలు ...