2 కోట్ల మంది బాలికలు బడికి దూరం
- కరోనా విజృంభణతో చదువుకు బ్రేక్ - భారత్ సహ మధ్య ఆదాయదేశాల్లో ఆగిన విద్య న్యూఢిల్లీ. కరోనా వినాశనం నుంచి కోలుకోలేని పరిస్థితులు నెలకొన్నదృష్ట్యా భారత్ సహ మధ్య ఆదాయ కలిగిన దేశాల్లో సుమారు రెండు కోట్ల మంది బాలికలు పాఠశాలలకు ...