కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని పల్లెవాడ గ్రామ సర్పంచ్ గా,గెలిచిన దుట్టా మణి గారు , వైస్ సర్పంచ్ తోట మోహనరావు గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు,, ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ,,పల్లెవాడ గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు,, అలాగే పల్లెవాడ గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాదు కొండయ్య, భాష్యం కిషోర్, మద్దిరాల ఇస్సాక్, బసవ శంకర్, సామీయేలు, యాళ్ల కృష్ణ, దుట్టా శివ, గంగుల అశోక్, మత్తి వెంకటేశ్వరరావు, బండ్రేడి కుటుంబరావు, దుట్టా బేబీ సురేష్, యాళ్ల మున్ని, దుట్టా లక్ష్మి ప్రసన్న, తోట జగన్, గూడపాటి రామస్వామి, గంగుల వరప్రసాద్, సుబ్బరాజు, నాగమణి, కమలమ్మ, సతీష్, మరియమ్మ, మువ్వల ఎలియ్య, గంగాప్రసాద్, ముసలయ్య, నాగేంద్రకుమార్, యాకోబు, అన్నవరం యువకులు తదితరులు పాల్గొన్నారు.