కొవ్వాడలంక సర్పంచ్ శ్రీ జయమంగళ తిరుపతి వెంకన్న గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని కొవ్వాడలంక గ్రామ సర్పంచ్ గా గెలిచిన జయమంగళ తిరుపతి వెంకన్న గారు ,కలసి శుభాకాంక్షలు తెలిపారు,, ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ కొవ్వాడలంక గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే కొవ్వాడలంక గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో మోరు కృష్ణ మోహన్, జయమంగళ ఏడుకొండలు, ఘంటసాల బాలాజీ, సంక్రుడు, శ్రీను, శేషారావు, ఆంజనేయులు, పాండు, విజయలక్ష్మి, శ్రీరామచంద్రుడు, రాఘవేంద్ర రావు, దుర్గారావు, రమాదేవి, చంద్రమణి యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates