ఆకలి తీర్చలేక.. ఐదుగురు పిల్లల్ని గంగలో తోసేసిన తల్లి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

జఘంగిరాబాద్‌ (యూపీ) : లాక్‌డౌన్‌ కారణంగా సంపాదన కోల్పోయిన ఓ తల్లి.. బిడ్డల ఆకలి తీర్చే దారి లేక తన ఐదుగురు పిల్లల్నీ గంగపాల్జేసింది. ఉత్తరప్రదేశ్‌లోని జఘంగిరాబాద్‌లో రోజువారి కూలీగా పనిచేసే ఓ మహిళ.. లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయింది. తన ఐదుగురు పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే వాళ్లకు తిండిపెట్టే దారిలేక గంగా నదిలో తోసేసింది. పోలీసులు పిల్లల కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates