Month: December 2019

మోడీ అబద్ధానికి సజీవసాక్ష్యం

మోడీ అబద్ధానికి సజీవసాక్ష్యం

- దేశంలోనే అతిపెద్ద నిర్బంధకేంద్రం సిద్ధం - రూ.46కోట్ల వ్యయంతో 7ఎకరాల స్థలంలో.. డిస్పూర్‌: ప్రధాని మోడీ ఈ నెల 22న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్‌ నాయకులు, వారి మిత్రులైన కొంతమంది అర్బన్‌ నక్సల్స్‌ కలిసి.. ...

మోడీ మాటలకు అర్థాలే వేరులే!

మోడీ మాటలకు అర్థాలే వేరులే!

 - యూపీఏ-2 కంటే ఎన్డీయే-1 తీర్చనివి 300 శాతం అధికం - 1540 పెండింగ్‌లోనే.. - రెండుకోట్ల ఉద్యోగాల ఊసేదీ - నానాటికీ దిగజారుతున్న జీడీపీ వృద్ధిరేటు - నేరాల అదుపు ఉత్తమాటే... న్యూఢిల్లీ : 2014 సాధారణ ఎన్నికలకు ముందు దేశంలోని ...

ఎక్కడి వారీ చిన్నారులు?

ఎక్కడి వారీ చిన్నారులు? దొరుకుతున్న పిల్లల్లో వివరాలులేని వారే అధికం

  గుర్తించిన వారిలో సగం మందికి రక్షిత గృహాల్లోనే ఆశ్రయం ఇప్పటివరకు దొరికిన 32 వేల మందిలో 16 వేలకు పైగా వీరే.. తప్పిపోయిన చిన్నారుల్ని గుర్తించడంతో పాటు పనిస్థలాల నుంచి బాలకార్మికులకు విముక్తి కలిగించి తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు ఉద్దేశించిన కార్యక్రమాల ...

నష్టాల సంద్రంలో డిస్కంలు

నష్టాల సంద్రంలో డిస్కంలు రెండు సంస్థలకు కలిపి రూ.6,033 కోట్లు

2017-18 వార్షిక నివేదికలో వెల్లడి   నష్టాల భారం ప్రజలపైనే వేస్తారా? హైదరాబాద్‌: విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కం) నష్టాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. వీటి ఆదాయానికన్నా, వ్యయం అంతకంతకూ పెరిగిపోతోంది. తెలంగాణ ఉత్తర, దక్షిణ డిస్కంల పనితీరుకు సంబంధించిన 2017-18 ఆర్థిక ...

రెవెన్యూ లొసుగులు.. అడ్డగోలు రిజిస్ట్రేషన్లు

రెవెన్యూ లొసుగులు.. అడ్డగోలు రిజిస్ట్రేషన్లు

 చౌటుప్పల్‌- హైదరాబాద్‌ శివారులో వందలాది ఎకరాల్లో వివాదాస్పద భూములు  కీలకంగా వ్యవహరిస్తున్న ఓ స్థిరాస్తి వ్యాపారి  స్థానిక రియల్‌ మాఫియా అండతో  సామాన్యులకు కుచ్చుటోపీ  రూ.100 కోట్ల వ్యవహారంపై నిఘా వర్గాల ఆరా రాజధాని హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న యాదాద్రి భువనగిరి ...

ఆమెను కాపాడుకుందాం

ఆమెను కాపాడుకుందాం ఎవరెన్ని మాట్లాడినా.. ఎన్ని చట్టాలొచ్చినా మహిళ జీవితం మారట్లేదు

ఎవరెన్ని మాట్లాడినా.. ఎన్ని చట్టాలొచ్చినా మహిళ జీవితం మారట్లేదు. దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట దిశ, నిర్భయ, సమతల ఆర్తనాదాలు మిన్నంటుతూనే ఉన్నాయి. మృగాళ్ల అకృత్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఆడపిల్లల పట్ల సమాజం ఎందుకిలా ప్రవర్తిస్తోంది? ఈ కొత్త దశాబ్దంలోనైనా ...

ఆరో శిఖరమూ పాదాక్రాంతం

ఆరో శిఖరమూ పాదాక్రాంతం ఆరు ఖండాల్లో ఎత్తయిన పర్వతాల అధిరోహణ పూర్తి

ఆరు ఖండాల్లో ఎత్తయిన పర్వతాల అధిరోహణ పూర్తి   మిగిలిందిక ఉత్తర అమెరికాలోని ‘డెనాలి’ హైదరాబాద్‌: యువ పర్వతారోహకురాలు మాలావత్‌ పూర్ణ మరో ఘనత సాధించారు. ఆరేళ్ల వ్యవధిలోనే ఆరు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించి చరిత్ర సృష్టించారు. సాంఘిక సంక్షేమ ...

రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు

రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు

గుంటూరు: తెదేపా నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీలో రాయపాటి భాగస్వామిగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఇండియన్‌ బ్యాంకు నుంచి రూ.500 కోట్లు రుణం తీసుకుంది. సకాలంలో రుణం ...

ఉప్పల్‌లో లారీ ఢీకొని విద్యార్థి మృతి

ఉప్పల్‌లో లారీ ఢీకొని విద్యార్థి మృతి

హైదరాబాద్‌: ఉప్పల్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఎదుట.. స్కూల్‌ ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న అన్న అవంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ ...

ఆక్రమణలు తొలగించకపోతే..నుమాయిష్‌ వాయిదా

ఆక్రమణలు తొలగించకపోతే..నుమాయిష్‌ వాయిదా

ఇవేం ఎన్‌వోసీలు?.. ఆఫీసుల్లో కూర్చుని ఇచ్చే వాటికి విలువేంటి? నుమాయిష్‌ కన్నా ప్రజల భద్రతే ముఖ్యం వారి ప్రాణాలను పణంగా పెట్టి అనుమతి ఇవ్వం అనుకోని ఘటన జరిగితే పూచీ ఎవరిది? జీవోలోని అన్ని నిబంధనలూ పాటించాల్సిందే పార్కింగ్‌కు 40 శాతం ...

Page 1 of 52 1 2 52