కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద,కైకలూరు మండలంలోని వరహాపట్నం గ్రామ సర్పంచ్ గా గెలిచిన ఉప్పలపాటి నాగమణి, వైస్ సర్పంచ్ గంగుల ఆంజనేయులు గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు,, ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ వరహాపట్నం గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు,అలాగే వరహాపట్నం గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు,, ఈ కార్యక్రమంలో ఉప్పలపాటి జయదేవ్ కుమార్, చావల రజనీకాంత్, బీముడు, నున్న గంగాధర్, ఈదా శ్రీనివాస్, నాగేశ్వరరావు, గాంధీ, జోషి, మస్తాన్, వీరంకి సుబ్బమ్మ, నున్న రామతులసి, రమేష్, అంజిబాబు యువకులు తదితరులు పాల్గొన్నారు.