కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని వదర్లపాడు గ్రామ సర్పంచ్ గా గెలిచిన వడుపు లక్ష్మినాగ దేవి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ వదర్లపాడు గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు అలాగే వదర్లపాడు గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో వడుపు ఏసుబాబు, వడుపు ప్రసాద్, ఘంటసాల సురేష్, పెరుగు వెంకన్న, పుల్లి బుజ్జి, గుండాబత్తుల నాగు, బండారు నాగరాజు, పుప్పాల నాగబాబు, నిమ్మల రామారావు, గంధం శ్రీను, మాధవ, పాము, పెరుగు నాగరాజు, విజయలక్ష్మి, ధనలక్ష్మి, రేణుకమ్మ, సమయం విజయలక్ష్మి యువకులు తదితరులు పాల్గొన్నారు.