కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని తక్కెళ్లపాడు గ్రామ సర్పంచ్ గా గెలిచిన శ్రీమతి చేబ్రోలు సుధారాణి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ తక్కెళ్లపాడు గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు. అలాగే తక్కెళ్లపాడు గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో, జల్లి శౌరి, చేబ్రోలు మసీల మణి, అశోక్, గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.