దళితులపై ఆగని దౌర్జన్యాలు
- కర్నాటకలో పెత్తందార్ల దాడి - యూపీలో బిర్యానీ అమ్ముతున్నాడనీ.. దళితులపై ఆధిపత్యవర్గాలు చేస్తున్న అరాచకాలు ఆగటంలేదు. దేశంలో ఎక్కడో చోట వారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా రెండు ఘటనల్లో దళితులపై దౌర్జన్యం చేశారు. కర్నాటకలో బైక్ తగిలిందని దళితకాలనీకి ...