Tag: No More

నోముల నర్సింహయ్య హఠాన్మరణం

గుండెపోటుతో కన్నుమూత మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు హాజరు కానున్న ముఖ్యమంత్రి నల్గొండ, హైదరాబాద్‌ : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల ...

Read more

యాన్‌ మిర్డాల్‌ కన్నుమూత

అనారోగ్యంతో స్వీడన్‌ రచయిత తుదిశ్వాస భారత్‌లో ప్రజా ఉద్యమాలకు మిత్రుడు హైదరాబాద్‌ : పీడిత, తాడిత ప్రజల సమస్యలను ఎలుగెత్తిన అరుణతార రాలిపోయింది. స్వీడన్‌ రచయిత యాన్‌ మిర్డాల్‌(93) ...

Read more

మాజీ మంత్రి నాయిని కన్నుమూత

అపోలోలో చికిత్సపొందుతూ  తుదిశ్వాస విడిచిన నర్సింహారెడ్డి సెప్టెంబరు 28న కరోనా ‘పాజిటివ్‌’ కోలుకున్న వెంటనే..  ఇతర ఆరోగ్య సమస్యలు తీవ్రం ఈనెల 13న జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేరిక ...

Read more

జోహార్ ప్రొఫెసర్ శేషయ్య సార్..

ప్రొఫెసర్ శేషయ్య గారు ఇప్పుడే తీవ్ర అనారోగ్యంతో AIG ఆసుపత్రి, హైదరాబాద్ లో మరణించాడు .. ప్రొఫెసర్ శేషయ్య గారు,కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ పౌర హక్కుల ...

Read more

రాంవిలాస్‌ పాస్వాన్‌ కన్నుమూత

ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగిన కొద్దిరోజులకే మృతి ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా ఉన్న పాస్వాన్‌ దళిత నేతగా జాతీయస్థాయిలో గుర్తింపు మండల్‌ కమిషన్‌ రిపోర్ట్‌ అమలులో ...

Read more

‘చందమామ’ శంకర్ కన్నుమూత

వృద్ధాప్య సమస్యలతో చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస బేతాళ కథలకు తన చిత్రాలతో ప్రాణం పోసిన కళాకారుడు   హైదరాబాద్‌: ప్రముఖ చిత్రకారుడు, ‘చందమామ’శంకర్‌గా పేరొందిన కరథొలువు చంద్రశేఖరన్‌ శివశంకరన్‌ ...

Read more

సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

అమృత కంఠం మూగబోయింది. గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మనకిక లేరు. కరోనా సోకడంతో గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలకు గురైన ...

Read more

రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ కన్నుమూత

మన్మోహన్‌ కేబినెట్‌లో మంత్రి గ్రామీణ ఉపాధి హామీ  రూప శిల్పి పట్నా/న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ ఆదివారం ఎయిమ్స్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. ...

Read more

‘లవకుశ’ నాగరాజు ఇకలేరు

మహానటుడు ఎన్టీఆర్‌, అంజలీదేవి నటించిన మరుపురాని మధుర పౌరాణిక దృశ్యకావ్యం ‘లవకుశ’. గేవా కలర్‌లో రూపుదిద్దుకొన్న తొలి తెలుగు రంగుల చిత్రం ఇదే. ఇందులో లవకుశులుగా బాలనటులు ...

Read more

కేశవానంద భారతి ఇక లేరు

రాజ్యాంగమే సర్వోన్నతం అని చాటిన చారిత్రక కేసులో కీలక వ్యక్తి కాసర్‌గోడ్‌, దిల్లీ: రాజ్యాంగ పరిరక్షణ కేసులో కీలక వ్యక్తి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కాసర్‌గోడ్‌(కేరళ)లోని ఎడ్‌నీర్‌ మఠం ...

Read more
Page 1 of 2 1 2

Follow Facebook Page

Subscribe YouTube

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.