ప్రభుత్వ ఆసుపత్రిలో దళిత విఆర్ఏ కరోనా మృతిపై జుడిషియల్ న్యాయ విచారణ జరిపించాలి : కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి
ప్రకాశం : కరోనా చికిత్సకు వెళ్లి రోడ్డు ప్రక్కన అనాధ శవంలా మారిన దళితుడైన విఆర్ఏ కాంతారావు మృత దేహాన్ని కుక్కలు పీక్కుతిన్న వైనంపై జుడిషియల్ న్యాయ ...
Read more